జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై రఘునందన్ ఫైర్

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పెద్ద పదవులు అనుభవించి.. పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతారా అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.

ఏ ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు పార్టీ మారారు అంటూ జితేందర్ రెడ్డిపై రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి కొత్తగా సిద్దాంతాలు నేర్పించాల్సిన అవసరం లేదని మండిపడ్డారాయన.

Related post

ప్రతిపక్షాల కుట్ర ఉంది

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని..

రేవంత్ రాజీనామా చేస్తే.. నేను సీఎం అవుతా: హరీష్ రావు

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారు.

ప్రజాదర్బార్‭లో సీఎం రేవంత్ రెడ్డికి వినతులు

ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఒక టీంని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రజల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *