ప్రతిపక్షాల కుట్ర ఉంది

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని.. చెప్పడం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని డీకే అరుణ ఫైరయ్యారు. మహబూబ్‭నగర్ నుంచి ముఖ్యనాయకులు బీజేపీ పార్టీని వీడటానికి.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డే కారణమని ఆమె ఆరోపించారు.

జితేందర్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత.. బీజేపీపై మాట్లాడిన తీరును ప్రజలు గుర్తించాలని ఆమె అన్నారు. ఇక రేపటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని డీకె అరుణ తెలిపారు.

Related post

జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై రఘునందన్ ఫైర్

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

పదేళ్లు నేనే సీఎం.. కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ లవ్ స్టోరీ.. ఎన్ని ట్విస్టులో తెలుసా?

రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ ఇంటర్మీడియల్ లో ఉన్నప్పుడే మొదలైందట. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పేరు సంచలనంగా మారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *