ప్రతిపక్షాల కుట్ర ఉంది
- TelanganaPolitics
- March 19, 2024
- No Comment
- 44
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని.. చెప్పడం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని డీకే అరుణ ఫైరయ్యారు. మహబూబ్నగర్ నుంచి ముఖ్యనాయకులు బీజేపీ పార్టీని వీడటానికి.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డే కారణమని ఆమె ఆరోపించారు.
జితేందర్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత.. బీజేపీపై మాట్లాడిన తీరును ప్రజలు గుర్తించాలని ఆమె అన్నారు. ఇక రేపటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని డీకె అరుణ తెలిపారు.