వంద సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం- ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో మళ్లీ అధికారం తమదే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వంద సీట్లతో హ్యాట్రిక్ సర్కార్ ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదని కవిత తేల్చిచెప్పారు. అసలు బీజేపీకి తెలంగాణలో అవకాశమే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. గాంధీలకే గ్యారంటీ లేదు కాంగ్రెస్ గ్యారంటీలను ఎవరు నమ్ముతారని ఆమె కొట్టిపారేశారు. మైనార్టీలను కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో కోరుట్లలో ఎంపీ అర్వింద్ ను ఓడిస్తామని కవిత ఛాలెంజ్ చేశారు.

Related post

LIQUOR SCAM: కవిత, కేటీఆర్ టార్గెట్‭గా సుఖేష్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి…

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..…

ఓటు కోసం షూటింగ్‭కు మెగా హీరో బ్రేక్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కారణంగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. మైసూర్ నుంచి ఓ ప్రైవేట్ విమానంలో హైదరాబాద్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *